ఓటుతో ఢిల్లీ పెద్దలకు బుద్ధి చెబుతాం: ఓదార్పులో జగన్

విజయవగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, పాలమూరు జిల్లాల్లో మళ్లీ కరువు వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు కనీస కూలీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యమే మనకు పాపమైందన్నారు. సర్కారు నిర్లక్ష్యంతో పల్లెలపై కరువు దాడి చేస్తోందన్నారు. పలు జిల్లాల్లో మహిళలు వలస బాట పట్టారన్నారు. కాగా జగన్ పలు చోట్ల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications