ఓటుతో ఢిల్లీ పెద్దలకు బుద్ధి చెబుతాం: ఓదార్పులో జగన్

విజయవగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, పాలమూరు జిల్లాల్లో మళ్లీ కరువు వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు కనీస కూలీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యమే మనకు పాపమైందన్నారు. సర్కారు నిర్లక్ష్యంతో పల్లెలపై కరువు దాడి చేస్తోందన్నారు. పలు జిల్లాల్లో మహిళలు వలస బాట పట్టారన్నారు. కాగా జగన్ పలు చోట్ల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.
More From
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications