ఓటుతో ఢిల్లీ పెద్దలకు బుద్ధి చెబుతాం: ఓదార్పులో జగన్

విజయవగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, పాలమూరు జిల్లాల్లో మళ్లీ కరువు వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు కనీస కూలీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యమే మనకు పాపమైందన్నారు. సర్కారు నిర్లక్ష్యంతో పల్లెలపై కరువు దాడి చేస్తోందన్నారు. పలు జిల్లాల్లో మహిళలు వలస బాట పట్టారన్నారు. కాగా జగన్ పలు చోట్ల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications