తెలంగాణ ఇవ్వడమే మంచిదన్న ప్రణబ్: కెకె

తెలంగాణ ఇస్తేనే కాంగ్రెసు పార్టీ మనుగడ సాధ్యమనేది ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయమని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్లుసి) నిర్ణయం తీసుకుందని, తెలంగాణకు అనుకూలమని రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష సమావేశం చెప్పిందని, ఈ స్థితిలో శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని సూచిస్తే ఇలా జరిగిందేమిటని ప్రణబ్ అన్నారని ఆయన వివరించారు.
గూర్ఖాలాండ్తో తెలంగాణకు సంబంధం లేదని కూడా ప్రణబ్ అన్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటును ఏ శక్తీ ఆపలేదని ఆయన అన్నారు.
ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ వ్యతిరేకి అని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అంటున్న స్థితిలో కేశవరావు ఆ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యతిరేకి అని చెబుతూ రాష్ట్రపతి ఎన్నికలకు ఆ రెండు పార్టీలు దూరంగా ఉన్నాయి.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications