ఆ పోస్ట్లు పెట్టొద్దని తెలియదు: తగ్గిన పొలిటికల్ పంచ్ రవికిరణ్, అనితపై..
శాసన మండలి పోస్టులు అలా పెట్టకూడదని తనకు తెలియదని పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ ఆదివారం చెప్పారు.
గుంటూరు: శాసన మండలి పోస్టులు అలా పెట్టకూడదని తనకు తెలియదని పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ ఆదివారం చెప్పారు. రవికిరణ్తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఇంచార్జ్ మధుసూదన్ ఈ రోజు తుళ్లూరు పోలీసుల ఎదుట హాజరయ్యారు.
ఈ సందర్భంగా రవికిరణ్ స్పందించారు. మండలిపై అలా పోస్టులు పెట్టకూడదని తనకు తెలియదన్నారు. తద్వారా మండలిపై పెట్టిన పోస్టులపై అతను తగ్గినట్లుగా భావించవచ్చు.

అలాగే, విశాఖపట్నంలో ఎమ్మెల్యే వంగలపూడి అనిత తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అనిత గురించి తాను ఎలాంటి పోస్టులు పెట్టలేదన్నారు.
కాగా, రవికిరణ్తో పాటు మధుసూదన్ కూడా హాజరయ్యారు. శాసన మండలి పైన అనుచిత పోస్టులు పెట్టారని రవికిరణ్ను పోలీసులు అరెస్టు చేసి, ఆ తర్వాత విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తుళ్లూరు పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు.
More From
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఇండియాలోనే రిచ్చెస్ట్ ఎమ్మెల్యేలలో టాప్ 3 ఏపీలోనే.. అగ్ర స్థానంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన!












Click it and Unblock the Notifications