సీమాంధ్ర మంత్రి వ్యాఖ్యలకు తెరాస మద్దతు, టిడిపి నో

బిల్లుపై చర్చలో మాట్లాడుతూ... విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. దాంతో ఆయనను సీమాంధ్ర ద్రోహి అంటూ సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు నినాదాలు చేస్తూ బాలరాజుకు మద్దతుగా నిలబడ్డారు. సభలో గందరగోళం ఏర్పడటంతో సభాపతి సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు.
అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. సీమాంధ్ర టిడిపి శాసన సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. పోటీగా తెరాస ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు బాలరాజుకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈటెల వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈటెల ఆగ్రహంతో ఖబడ్దార్.. బీ కేర్ ఫుల్ అంటూ సీమాంధ్ర టిడిపి నేతలను హెచ్చరించారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications