సీమాంధ్ర మంత్రి వ్యాఖ్యలకు తెరాస మద్దతు, టిడిపి నో

బిల్లుపై చర్చలో మాట్లాడుతూ... విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. దాంతో ఆయనను సీమాంధ్ర ద్రోహి అంటూ సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు నినాదాలు చేస్తూ బాలరాజుకు మద్దతుగా నిలబడ్డారు. సభలో గందరగోళం ఏర్పడటంతో సభాపతి సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు.
అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. సీమాంధ్ర టిడిపి శాసన సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. పోటీగా తెరాస ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు బాలరాజుకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈటెల వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈటెల ఆగ్రహంతో ఖబడ్దార్.. బీ కేర్ ఫుల్ అంటూ సీమాంధ్ర టిడిపి నేతలను హెచ్చరించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications