దుర్గగుడి ఈవో సూర్యకుమారిపై వేటు...నూతన ఈఓగా రామచంద్రమోహన్...రహస్య పూజల వివాద ఫలితం...
విజయవాడ : దుర్గగుడి ఈఓగా సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ను ప్రభుత్వం నియమించింది. ఆయనను తక్షణం రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దుర్గగుడిలో తాంత్రిక పూజల నేపథ్యంలో తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలయం ఈవో గా ఉన్న సూర్యకుమారిపై ప్రభుత్వం వేటు వేసింది.

దుర్గమ్మ ఆలయంలో రహస్య పూజల వివాదం పలురకాల మలుపులు తిరుగుతుండటం, సంక్షోభం మరింత ముదిరే పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రహస్య పూజల విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఈఓగా పనిచేస్తున్న సూర్యకుమారి ని ఆ పదవి నుంచి తప్పించింది.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications