నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం క్యాంపస్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీనరసింహా అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతునిది తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం. అయితే, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

 A student committed suicide in Nuzvid triple IT

దారుణం: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

కర్నూలు: జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం అల్లూరులో ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. తోటి చిన్నారితో ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి బాలికను ఇంట్లోకి తీసుకొని వెళ్లి ఈ దారుణానికి ఒడి గట్టాడు. రక్తస్రావమైన చిన్నారి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+