నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం క్యాంపస్లో మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీనరసింహా అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతునిది తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం. అయితే, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

దారుణం: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
కర్నూలు: జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం అల్లూరులో ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. తోటి చిన్నారితో ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి బాలికను ఇంట్లోకి తీసుకొని వెళ్లి ఈ దారుణానికి ఒడి గట్టాడు. రక్తస్రావమైన చిన్నారి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications