విషాదం: పెళ్లి చూపుల ఫోటోకు వెళ్తూ టెక్కీ మృతి
బెంగళూరులోని ఒరికిల్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని సొంతూరు వేంపెట.
కర్నూలు: బెంగళూరులోని ఒరికిల్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని సొంతూరు వేంపెట. బావ లక్ష్మన్నతో కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తూ టెలికాం నగర్లో ఉంటున్నారు.
శనివారం ఉదయం బెంగళూరు నుంచి తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి తన బావ ఇంటికి వ చ్చాడు. పెళ్లి చూపులకు సంబంధించి ఫోటోలు దిగేందుకు సాయంత్రం బావతో కలిసి బైక్ పైన వెళ్తున్నాడు.

లక్ష్మన్న వాహనం నడుపుతుండగా జగన్మోహన్ రెడ్డి బైక్ పైన కూర్చున్నాడు. వారు పాత ఆర్టీవో కార్యాలయం వద్దకు వెళ్లగానే వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా ఢీకొంది. వారు కింద పడ్డారు.
జగన్మోహన్ రెడ్డి తలకు బలమైన గాయమైంది. దీంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదం సాక్ష్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications