విషాదం: పెళ్లి చూపుల ఫోటోకు వెళ్తూ టెక్కీ మృతి
బెంగళూరులోని ఒరికిల్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని సొంతూరు వేంపెట.
కర్నూలు: బెంగళూరులోని ఒరికిల్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని సొంతూరు వేంపెట. బావ లక్ష్మన్నతో కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తూ టెలికాం నగర్లో ఉంటున్నారు.
శనివారం ఉదయం బెంగళూరు నుంచి తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి తన బావ ఇంటికి వ చ్చాడు. పెళ్లి చూపులకు సంబంధించి ఫోటోలు దిగేందుకు సాయంత్రం బావతో కలిసి బైక్ పైన వెళ్తున్నాడు.

లక్ష్మన్న వాహనం నడుపుతుండగా జగన్మోహన్ రెడ్డి బైక్ పైన కూర్చున్నాడు. వారు పాత ఆర్టీవో కార్యాలయం వద్దకు వెళ్లగానే వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా ఢీకొంది. వారు కింద పడ్డారు.
జగన్మోహన్ రెడ్డి తలకు బలమైన గాయమైంది. దీంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదం సాక్ష్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
-
తాళి కట్టే లోపే ప్రియుడితో పెళ్లికూతురు జంప్.. వరుడు షాక్! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications