మాదాపూర్ మెట్రోలో పనిచేయని ఆన్లైన్ టికెటింగ్.. ప్రయాణికుల ఇబ్బందులు
అసలే వర్షాలు.. ఆపై వరద బురద, ఇంకేముంది జనాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక హైదరాబాద్ గురించి అయితే చెప్పక్కర్లేదు. వర్షంలో బస్సు కన్నా మెట్రో మేలని చాలా మంది అనుకుంటారు. త్వరగా గమ్యం చేరుకోవాలని అందులోనే ప్రయాణం చేస్తారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం రూట్లలో మెట్రో ఫుల్గా ఉంటాయి. ఇక వాన పడితే అంతే సంగతులు
అందరూ త్వరగా ఇంటికి చేరుకోవాలి. అందుకోసమే మెట్రో బాట పట్టారు. అయితే శుక్రవారం హైదరాబాద్లో వాన ఎక్కువే కురిసింది. ఇంకేముంది మాదాపూర్ మెట్రో స్టేషన్కు జనం చేరుకున్నారు. కొందరు పాస్ తీసుకుంటారు. మరికొందరు అయితే టికెట్ తీసుకుంటారు. టికెట్ పెడితేనే వెళ్లడానికి అనుమతి ఉంటుంది. అయితే వర్షం కురిసిన సమయంలో మాదాపూర్లో ఆన్ లైన్ టికెట్ పనిచేయలేదు.

దీంతో జనం ఇబ్బంది మాములగా లేదు. త్వరగా ఇంటికి వెళ్లాలనే మూడ్లో ఉన్నారు. ఆన్ లైన్ పనిచేయకపోవడంతో ఊసురుమన్నారు. అప్పటికే చాలా మంది లైనులో నిల్చొని ఉన్నారు. అయితే వారందరికి మాన్యువల్గా టికెట్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మెట్రోలు వెళుతుంటాయి కూడా.. సో ఆ జనం ఇబ్బందులు మాములుగా లేవు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications