జయలలిత మృతిపై విచారణ, హాజరైన ప్రభుత్వ వైద్యుడు, వేలిముద్రలు ఎవరివి !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ హాజరైనారు.
అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమంలో తమిళనాడులోని రెండు శాసన సభ నియోజక వర్గాలకు, పుదుచ్చేరిలోని ఓ శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సందర్బంలో బీఫాంలో జయలలిత వేలిముద్రలు వేయించి ఎన్నికల కమిషన్ కు సమర్పించారు.

బీఫాంలో జయలలిత సంతకాలు చెయ్యలేకపోయారని, స్వయంగా తన కళ్ల ముందే ఆమె వేలిముద్రలు వేశారని తమిళనాడు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ భారత ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు. జయలలిత వేలిముద్రల విషయంలో ఇప్పటికే జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు రెండు సార్లు హాజరైన డాక్టర్ బాలాజీ బుధవారం మూడో సారి విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications