జయలలిత మృతిపై విచారణ, హాజరైన ప్రభుత్వ వైద్యుడు, వేలిముద్రలు ఎవరివి !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ హాజరైనారు.
అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమంలో తమిళనాడులోని రెండు శాసన సభ నియోజక వర్గాలకు, పుదుచ్చేరిలోని ఓ శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సందర్బంలో బీఫాంలో జయలలిత వేలిముద్రలు వేయించి ఎన్నికల కమిషన్ కు సమర్పించారు.

బీఫాంలో జయలలిత సంతకాలు చెయ్యలేకపోయారని, స్వయంగా తన కళ్ల ముందే ఆమె వేలిముద్రలు వేశారని తమిళనాడు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ భారత ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు. జయలలిత వేలిముద్రల విషయంలో ఇప్పటికే జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు రెండు సార్లు హాజరైన డాక్టర్ బాలాజీ బుధవారం మూడో సారి విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications