ఓటు నమోదు అవగాహన కోసం.. ఫేస్బుక్తో చేతులు కలిపిన ఎలక్షన్ కమిషన్
ఓటు హక్కు నమోదు గురించి యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
న్యూఢిల్లీ: ఓటు హక్కు నమోదు గురించి యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో యువత ఎక్కువ సమయం గడిపే ఫేస్బుక్ ద్వారా ఓటు హక్కు నమోదు ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం కలగనుంది. ఒప్పందంలో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఓటు నమోదు చేసుకోవాలనే మెసేజ్ వెళ్తుంది.

ఆ మెసేజ్ మీద క్లిక్ చేయగానే ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్కు అనుసంధానం అవుతుంది. అక్కడ వివరాలు నమోదు చేస్తే ఒక్క క్లిక్తో ఓటు హక్కు నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
ఎన్నికల సంఘం ఈ మెసేజ్ను తెలుగు, హిందీ, ఇంగ్లిష్తోపాటు మొత్తం 13 భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే 18 ఏళ్లు పూర్తి చేసుకున్న, పైబడిన వారందరికి ఈనెల 30న ఫేస్బుక్ ద్వారా ఈ సందేశం వెళ్లనుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications