మనదేశంలో ఓటు వేయడం ఎలా?: పోలింగ్ స్టేషన్ వెళ్లేముందు సిద్ధమవ్వండిలా
న్యూఢిల్లీ: భారతదేశంలో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండగా, వచ్చే రెండు నెలల్లోనే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటు వేసేవారు, లేదా ఓటు వేసే వారు పోలింగ్ స్టేషన్కు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఓటు వేయడం ఎలా..?
-
మీకు
18ఏళ్లు
లేదా
ఆపై
వయస్సు
ఉండాలి.
-
మీరు
భారతదేశ
పౌరుడై
ఉండాలి.
-
ఎలక్టోరల్
రోల్స్లో
మీ
పేరు
ఉందా
అనే
విషయాన్ని
పరిశీలించుకోవాలి.
ఇందుకోసం
ఎలక్టోరల్
ఆఫీసర్స్
వెబ్సైట్
పరిశీలించాలి.
-
లోకల్
ఎలక్టోరల్
రిజిస్ట్రేషన్
ఆఫీసులో
కూడా
ఓటరు
జాబితాను
పరిశీలించుకోవచ్చు.
-
ఓటర్
ఐడీ
లేదా
ఇతర
ఫోటో
గుర్తింపు
కార్డులు,
ఓటర్
స్లిప్
మీ
వద్ద
ఉంచుకోవాలి.
-
మీ
ఇంటి
వద్దకే
వచ్చి
ఓటర్
స్లిప్
ఇచ్చి
వెళతారు.
-
ఒక
వేళ
మీకు
ఓటర్
స్లిప్
ఇవ్వకున్నా
ఆందోళన
చెందాల్సిన
అవసరం
లేదు.
పోలింగ్
బూత్
కౌంటర్స్లో
రాజకీయ
పార్టీలకు
చెందిన
ఏజెంట్ల
వద్ద
పొందవచ్చు.
-
పోలింగ్
బూత్
వద్ద
మీ
ఓటర్
స్లిప్,
ఐడీలు
సిద్ధంగా
ఉంచుకోవాలి.
-
ఓ
పోలింగ్
అధికారి..
ఓటరు
జాబితాలో,
గుర్తింపు
కార్డులో
మీ
పేరును
పరిశీలిస్తారు.
-
మరో
అధికారి
మీ
వేలికి
ఇంక్
అంటిస్తారు.
ఆ
తర్వాత
ఓ
చీటీ
ఇస్తారు.
-
మూడో
అధికారి
ఆ
చీటిని
చెక్
చేస్తారు.
-
అప్పుడు
మీరు
ఓటు
వేయడానికి
సిద్ధంగా
ఉండాలి.
-
ఈవీఎంలో
మీరు
ఎన్నుకోవాల్సిన
అభ్యర్థికి
చెందిన
బటన్పై
మీరు
నొక్కాలి.
-
మీరు
ఓటు
వేసిన
తర్వాత
ఓ
స్లిప్
వస్తుంది.
ఈ
వీఎం
పక్కనే
ఉన్న
ఓటర్
వెరిఫియేబుల్
ఆడిట్
ట్రయల్(వీవీప్యాట్)
వద్ద
దాన్నిచూడవచ్చు.
-
సీల్డ్
బాక్స్లోని
గ్లాస్
కేసులో
ఇది
మనకు
కొద్ది
సెకన్లపాటు
కనిపిస్తుంది.