నలుగురు జడ్జీల తిరుగుబాటు: ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
న్యూఢిల్లీ: నలుగురు సీనియర్ న్యాయమూర్తుల ప్రెస్మీట్తో తలెత్తిన వివాదం కొలిక్కి వచ్చినట్లు లేదు. న్యాయవ్యవస్థలో తలెత్తిన వివాదం సమసిపోయినట్లు కనిపించడం లేదని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ మంగళవారంనాడు అన్నారు.
Recommended Video

సమస్య రెండు మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని ఆయన ఆశించారు. సమస్యను పరిష్కరించే పనిలో తాము ఉన్నామని, త్వరలో పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. ఈ వారాంతంలోగా సమస్య పరిష్కారమవుతుందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా అన్నారు.

కీలకమైన కేసులను విచారించే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా వేయకపోవడంపై వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.
కేసుల కేటాయింపులో పారదర్శకత లేదని, ఇందులో వివక్ష ప్రదర్సిస్తున్నారని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఈ నెల 12వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి విమర్శించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications