శ్రీరాముడిలో అయోధ్య డీఎన్ఏ: రాముడికి రాజ్యాభిషేకం, హారతి పూజ
దివాళి పండగ.. యావత్ భారతం విద్యుత్ కాంతులతో మెరుస్తోంది. ప్రధాని మోడీ పండగ గొప్పతనాన్ని వివరించారు. దివాళి అంటే చీరు చీకట్లను తొలగించే ఫెస్టివ్. శ్రీరాముడు.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని చెప్పారు. సబ్ కా విశ్వాస్ అని అన్నారు. ఇదీ కర్తవ్య బాయ్ శ్రీరామునికి సూక్తులు అని వివరించారు. ఆయన అయోధ్యలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. అదే ఆదర్శంగా తీసుకొని.. కర్తవ్య పాథ్ చేపడుతున్నామని వివరించారు.
అయోధ్య డీఎన్ఏలో శ్రీరాముడు ఉంటారని మోడీ అన్నారు. రామ్ లాల్ల వద్దకు వచ్చి ప్రార్థనలు చేయడం తనకు గర్వంగా ఉందన్నారు. దివాళి సందర్భంగా రామ భక్తులకు మోడీ శుభాకాంక్షలను తెలియజేశారు. అంతకుముందు శ్రీరాముడికి రాజ్యాభిషేకం కూడా నిర్వహించారు. ఆదివారం ఆయన బిజీ బిజీగా గడిపారు.

సరయు నది వద్ద మోడీ హారతి పూజలో పాల్గొన్నారు. దివాళి పండగ సందర్బంగా అయోధ్యలో గడిపారు. శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో దివాళి పండగ అంబరాన్నంటనుంది. 16 లక్షల దీపాలతో నగరం కాంతులీననుంది. ఇందుకోసం 22 వేల మంది వాంంటర్లీ పనిచేస్తారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications