శ్రీరాముడిలో అయోధ్య డీఎన్ఏ: రాముడికి రాజ్యాభిషేకం, హారతి పూజ
దివాళి పండగ.. యావత్ భారతం విద్యుత్ కాంతులతో మెరుస్తోంది. ప్రధాని మోడీ పండగ గొప్పతనాన్ని వివరించారు. దివాళి అంటే చీరు చీకట్లను తొలగించే ఫెస్టివ్. శ్రీరాముడు.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని చెప్పారు. సబ్ కా విశ్వాస్ అని అన్నారు. ఇదీ కర్తవ్య బాయ్ శ్రీరామునికి సూక్తులు అని వివరించారు. ఆయన అయోధ్యలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. అదే ఆదర్శంగా తీసుకొని.. కర్తవ్య పాథ్ చేపడుతున్నామని వివరించారు.
అయోధ్య డీఎన్ఏలో శ్రీరాముడు ఉంటారని మోడీ అన్నారు. రామ్ లాల్ల వద్దకు వచ్చి ప్రార్థనలు చేయడం తనకు గర్వంగా ఉందన్నారు. దివాళి సందర్భంగా రామ భక్తులకు మోడీ శుభాకాంక్షలను తెలియజేశారు. అంతకుముందు శ్రీరాముడికి రాజ్యాభిషేకం కూడా నిర్వహించారు. ఆదివారం ఆయన బిజీ బిజీగా గడిపారు.

సరయు నది వద్ద మోడీ హారతి పూజలో పాల్గొన్నారు. దివాళి పండగ సందర్బంగా అయోధ్యలో గడిపారు. శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో దివాళి పండగ అంబరాన్నంటనుంది. 16 లక్షల దీపాలతో నగరం కాంతులీననుంది. ఇందుకోసం 22 వేల మంది వాంంటర్లీ పనిచేస్తారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications