ఆజాంఖాన్ దోషి, మూడేళ్ల జైలు.. యోగిపై వ్యాఖ్యల ఫలితం
విద్వేష వ్యాఖ్యల కేసులో సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాం ఖాన్ దోషిగా తేలారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై చేసిన కామెంట్లపై రాంపూర్ కోర్టు తీర్పునిచ్చింది. అతనికి రాంపూర్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
నమోదైన అభియోగాల మేరకు మూడు ఏళ్ల జైలు శిక్ష పడింది. రెండేళ్లు అంతకన్నా ఎక్కువగా జైలు శిక్ష పడితేనే.. రాష్ట్ర అసెంబ్లీ నుంచి సభ్యత్వం కోల్పోవాల్సి ఉంటుంది. సో.. అతని పదవీ ఊడింది. ఇదొక్క కేసే కాదు దాదాపు 90 కేసుల వరకు ఉన్నాయి. అందులో అవినీతి, దోపిడి లాంటి కేసులు కడా ఉన్నాయి.

చీటింగ్ కేసులో దోషిగా ఉన్న ఆజాం ఖాన్ ఈ ఏడాది బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదల అయ్యారు. ఇప్పుడు మరో కేసు కూడా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆజాం ఖాన్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా జయప్రద లక్ష్యంగా విమర్శలు చేశారు. అవీ అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల సంఘం కూడా అతని ప్రచారంపై నిషేధం విధించింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications