మా ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్: ఇండియా డాటర్స్ బ్యాన్పై మోడీ
న్యూఢిల్లీ: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని తమ ప్రభుత్వం నిషేధించడం సబబే అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమర్థించుకున్నారు. మహిళలకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అన్నారు.
ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ వివాదాస్పద డాక్యుమెంటరీని తయారు చేసింది. ఆ డాక్యుమెంటరికి ఇండియా డాటర్స్ అనే పేరు పెట్టి వివాదం రేపింది.

ఇండియా డాటర్స్ డాక్యుమెంటరీ పై నిషేధిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని నరేంద్ర మోదీ అంటున్నారు. లేదంటే ఆ బాధిత మహిళను పదేపదే చూపించడం, ఆమెను గుర్తు పట్టే అవకాశం ఉన్నందువలన డాక్యమెంటరిని నిషేదించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
భారతదేశంలో మహిళలను కాపాడటం తమ ధర్మం, కర్తవ్యమని,మహిళలకు రక్షణ కల్పిస్తామని, వారి మనోభావాలను గౌరవిస్తామని మోడీ అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి దేశంలోని అన్ని మతాలు సమానమే అని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications