అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసిన ఉగ్రవాది అబు ఇస్మాయిల్ హతం
లష్కరే తొయిబాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసిన ఉగ్రవాది అబు ఇస్మాయిల్ను భద్రతా దళాలు హతమార్చాయి. జూలైలో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాది అబు ఇస్మాయిల్ దాడి చేశారు.
Recommended Video

శ్రీనగర్: లష్కరే తొయిబాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసిన ఉగ్రవాది అబు ఇస్మాయిల్ను భద్రతా దళాలు హతమార్చాయి. జూలైలో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాది అబు ఇస్మాయిల్ దాడి చేశారు.
ఎన్కౌంటర్లో అబు ఇస్మాయిల్ మరణించాడని జమ్మూ-కశ్మీరు డీజీపీ వైద్ ధృవీకరించారు. అరిబాగ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని, వీరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

లష్కరే తొయిబా టాప్ కమాండర్ అబు ఇస్మాయిల్ నేతృత్వంలో జూలై 10న అమర్నాథ్ భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో గుజరాత్కు చెందిన ఎనిమిది మంది మరణించారు, 18 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన ఆ సమయంలో తీవ్రంగా సంచలనం రేకేత్తిచింది.
ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న అబు ఇస్మాయిల్ను హతమార్చి ఉగ్రవాదులపై పై చేయి సాధించామనే అభిప్రాయాన్ని పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications