ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతా, అధికార దాహం: దినకరన్
అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశాన్ని దినకరన్ ఖండించారు. తనను, శశికళను పార్టీ నుంచి తప్పించే హక్కు ఎవరికీ లేదని ఆయన చెప్పారు.
చెన్నై: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశాన్ని దినకరన్ ఖండించారు. తనను, శశికళను పార్టీ నుంచి తప్పించే హక్కు ఎవరికీ లేదని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వంలకు ప్రజలు, కార్యకర్తల మద్దతు ఉందనుకుంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. పళనిస్వామి నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు.
తమకు చాలామంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. మంత్రులకు ఎన్నికల భయం పట్టుకుందన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని దినకరన్ అన్నారు.

మాకు, డిఎంకేకు మాత్రమే పోరాటం కొనసాగుతుందన్నారు. పళనికి ఎవరూ ఓటేయలన్నారు. ఆయనను సీఎం పీఠంపై చూడలేనని చెప్పారు. పన్నీరు కారణంగా మా ఎన్నికల గుర్తు పోయిందన్నారు. కార్యకర్తలు మా వెంటే ఉన్నారని చెప్పారు.
పళని, పన్నీరులకు కావాల్సింది సీఎం పీఠంపై కూర్చొని అధికారం అనుభవించడమే అన్నారు. అమ్మకు నమ్మిన బంటును తానే అని చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications