పఠాన్కోట్ దాడి: నవాజ్ షరీఫ్ అలంకార ప్రధానేనా?
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు కర్త-కర్మ-క్రియా అన్నీ తామేననీ, ప్రధాని నవాజ్ షరీఫ్ కానేకాదంటూ పాకిస్తాన్ సైనిక సారధి, ఐఎస్ఐలు పఠాన్కోట్ దాడి ద్వారా ఆయనకు హెచ్చరిక చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ అనంతరం పఠాన్కోఠ్ దాడి జరిగింది.
ఈ దాడి ద్వారా నవాజ్ షరీఫ్ కేవలం పాకిస్తాన్కు అలంకారప్రాయ ప్రధాని మాత్రమేననే విషయాన్ని పాక్ సైన్యం, ఐఎస్ఐలు పఠాన్కోట్ దాడి ద్వారా చెబుతున్నాయని అంటున్నారు. తమ అభిప్రాయం మేరకే దేశాన్ని నడిపిస్తామని ఏకంగా నవాజ్ షరీఫ్కే సవాల్ లేదా హెచ్చరికగా అభిప్రాయపడుతున్నారు.

వారంతా ఆత్మాహుతి దళానికి చెందనవారే: జైట్లీ
పంజాబ్లోని పఠాన్కోట్లో ఆత్మాహుతి దళానికి చెందినవారే దాడులకు పాల్పడ్డారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులు బాగా శిక్షణ పొందినవారని, వైమానికి స్థావరం ఆస్తుల ధ్వంసమే లక్ష్యంగా దాడులు జరిగాయన్నారు.
పఠాన్కోట్ వైమానికి స్థావరం చాలా విశాలమైనదని, ప్రస్తుతం ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయని, అక్కడ సైనిక కార్యాచరణ ముగిసిన తర్వాత పాక్తో చర్చలపై నిర్ణయం తీసుకుంటామని, ఉగ్రవాదులను పట్టుకునే లక్ష్యంతో సైనిక కార్యాచరణ కొనసాగుతోందన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications