'మీపై మీకే ఫిర్యాదు చేయడం బాధగా ఉంది, కానీ తప్పడం లేదు'
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సభాపతి మధుసూదనా చారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సభాపతి మధుసూదనా చారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు.
Recommended Video

మన సచివాలయం దేశంలోనే చెత్త : కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన | Oneindia Telugu
స్పీకర్ ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేతను పదేపదే అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతను అవమానిస్తూ సభా గౌరవాన్ని పోగోడుతున్నారన్నారని వాపోయారు.

మీ గురించి మీకే ఫిర్యాదు చేయడం బాధాకరంగా ఉందన్నారు. ఇలాగా కొనసాగితే తాము సభకు రామని కాంగ్రెస్ సభ్యులు స్పీకర్కు తేల్చి చెప్పారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications