'మీపై మీకే ఫిర్యాదు చేయడం బాధగా ఉంది, కానీ తప్పడం లేదు'
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సభాపతి మధుసూదనా చారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సభాపతి మధుసూదనా చారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు.
Recommended Video

మన సచివాలయం దేశంలోనే చెత్త : కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన | Oneindia Telugu
స్పీకర్ ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేతను పదేపదే అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతను అవమానిస్తూ సభా గౌరవాన్ని పోగోడుతున్నారన్నారని వాపోయారు.

మీ గురించి మీకే ఫిర్యాదు చేయడం బాధాకరంగా ఉందన్నారు. ఇలాగా కొనసాగితే తాము సభకు రామని కాంగ్రెస్ సభ్యులు స్పీకర్కు తేల్చి చెప్పారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications