(ఫోటోలు): చాన్నాళ్లకు సచివాలయానికి కెసిఆర్, 'సికింద్రాబాద్' కొత్త తలనొప్పి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... చాలా రోజుల తర్వాత శనివారం నాడు సచివాలయానికి వచ్చారు. ఆయన సచివాలయానికి ఎక్కువసార్లు రాకపోవడంపై విపక్షాలు మండిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెసిఆర్ చాన్నాళ్ల తర్వాత సచివాలయంలో కనిపించారు.

సికింద్రాబాద్ జిల్లాకు డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారనే వార్తల నేపథ్యంలో... కొత్త జిల్లాల డిమాండ్లు పెరుగుతున్నాయి. జనగామ, సిద్దిపేట తదితర సిటీలను జిల్లాలుగా చేయాలని దీక్షలు చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ను కూడా జిల్లా చేయాలనే వాదన తెరపైకి వచ్చింది.
సికింద్రాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేయాలని 'సికింద్రాబాద్ జిల్లా ఉద్యమ కార్యాచరణ సమితి' శనివారం నాడు డిమాండ్ చేసింది. ఈ సమితిని నగులూరి కృష్ణ గౌడ్ అనే హైకోర్టు అడ్వోకేట్ ప్రారంభించారు. సికింద్రాబాద్ జిల్లా కోసం వచ్చే వారం నుంచి ఉద్యమం చేస్తామని, ప్రజల్లోకి తీసుకు వెళ్తామని చెప్పారు.

1960కు ముందు సికింద్రాబాద్ వేరుగా ఉండేదని, అనంతరం హైదరాబాదులో కలిసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నగరం పైన దృష్టి సారించాలన్నారు. సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా అయితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications