మరికొంత కష్టం: వచ్చిన 500కోట్ల 500 నోట్లను వెనక్కి పంపారు
పెద్ద ఎత్తున హైదరాబాద్ వచ్చిన రూ. 500 నోట్లను రిజర్వు బ్యాంకు అధికారులు వెనక్కి పంపించేశారు.
హైదరాబాద్: పెద్ద రద్దు నేపథ్యంలో నగరానికి వచ్చిన రూ. 500 నోట్లతో చిల్లర కష్టాలు తీరుతాయని భావించిన సామాన్యుడికి మరో షాక్ తగిలింది. పెద్ద ఎత్తున హైదరాబాద్ వచ్చిన రూ. 500 నోట్లను రిజర్వు బ్యాంకు అధికారులు వెనక్కి పంపించేశారు. దీంతో సామాన్యుడి కష్టాలు మరిన్ని రోజులకు పెరిగాయి.
అసలేం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రానికి రూ.500 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు ఇటీవలే వచ్చాయి. అయితే, వాటిలో పలు లోపాలున్నట్లు రిజర్వు బ్యాంకు అధికారులు గుర్తించారు. దీంతో వాటిని బ్యాంకులకు పంపిణీ చేయకుండానే వెనక్కు పంపినట్లు తెలిసింది.

మళ్లీ కొత్త రూ. 500 నోట్ల రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చిల్లర కోసం అనేక కష్టాలు పడుతున్న సామాన్యుడు.. రూ. 500 నోట్ల కోసం మరిన్ని రోజులు వేచిచూడాల్సిందే. ఏటీఎంలలో కొత్త రూ. 2000ల నోట్లు వస్తున్న చిల్లర కోసం తిప్పలు తప్పడం లేదు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications