రేప్లు, ప్రేమ కేసులు పెరిగాయి.. నేరాలు తగ్గాయి: డిజిపి
హైదరాబాద్ : నిరుటితో పోలిస్తే నేరాల సంఖ్య 8 శాతం తగ్గిందని తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) అనురాగ్శర్మ ప్రకటించారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్శర్మ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇక ప్రేమ వ్యవహారాల కేసులు అధికమయ్యాయని చెప్పారు.
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోయిందని, సైబర్క్రైం పెరిగిందని, వరకట్న హత్యలు పెరిగాయని చెప్పారు. మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు షీ టీమ్స్ బాగా పని చేశాయని, 825 మంది ఈవ్టీజర్స్ను అరెస్టు చేశామని, 92 వేల ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వివరించారు.

ఈ ఏడాది రూ. 88 కోట్ల సొత్తు చోరీ కాగా, రూ. 48 కోట్ల వరకు రికవరీ చేశామని, ప్రజలతో మరిన్ని సత్సంబంధాలకు ఫేస్బుక్ పేజెస్ పెట్టామని అనురాగ్ శర్మ చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు తీసుకుంటామని, హోంగార్డు నుంచి పైస్థాయి అధికారుల వరకు జవాబుదారీగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఈ ఏడాది తెలంగాణలో నేరాలు తగ్గాయని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. దోపిడీలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలు పెరిగాయని, మొత్తం మీద శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలంగాణ డీజీపీ చెప్పారు. ట్రాఫికింగ్పై 554 కేసులు నమోదు చేసి 808 మందిని కాపాడామని ఆయన వివరించారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications