సాప్ట్వేర్ చీటింగ్: ఒక్కొక్కరి నుంచి 50వేల నుంచి లక్ష వసూలు
హైదరాబాద్: నగరంలో మరో సాప్ట్వేర్ సంస్ధ మూత పడింది. అమర్పేటలో ఏఎంసీ స్కేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏఎంసీ స్క్వేర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఘరానా మోసానికి పాల్పడింది.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి సుమారు రూ. 80 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఉద్యోగాల పేరుతో ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.50 నేల నుండి రూ. లక్ష వరకు డబ్బులు వసూలు చేశారు.

ఇలా సుమారు 140 మంది నిరుద్యోగుల నుంచి వసూలు చేసి సడన్గా బిచాణా ఎత్తేసిన కంపెనీ నిర్వాహకులు. ఏఎంసీ స్కేర్ పేరుతో ఓ సాప్ట్వేర్ కంపెనీని స్ధాపించి, ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేస్తామని ముందుగా నమ్మబలికారు.
శనివారం సంస్ధ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో తామంతా మోసపోయామంటూ 30 మంది బాధితులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications