ఎన్నారై రమ్యకృష్ణ మృతి కేసులో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఎన్నారై రమ్యకృష్ణ మృతి కేసులో హైదరాబాదులోని కూకట్పల్లి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలో నివసించే రమ్యకృష్ణ నెలకిందట అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. భర్తతో పాటు అత్తమామలు ఆమె మృతికి కారణమంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎన్నారై భర్త నిర్వాకం: రమ్య శవాన్ని ఎయిర్పోర్టులో వదిలేసి వెళ్లిపోయాడు
ఈ కేసులో వరంగల్కు చెందిన సుగుణ, సుబ్రమణ్యంలను పోలీసులు అరెస్టు చేశారు. అదనపు కట్నం కోసం భర్తతో పాటు, అత్తామామలు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. వీరిద్దరినీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ భజంగరావు తెలిపారు.

ఆస్ట్రేలియాలో రమ్యకృష్ణ మృతి: భర్తే కారణమని ఆరోపణలు
రమ్యకృష్ణ భర్త మహంత్ను కూడా ఆస్ట్రేలియా నుంచి రప్పించి అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అప్పట్లో రమ్య తల్లిదండ్రులు అన్నారు. చాలా ధైర్యవంతురాలని, కష్టాలకు అధైర్యపడదన్నారు. కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదం జరిగిందని, అప్పుడు కూడా ఆమె ధైర్యంగా ఉందని తల్లి చెప్పారు. తన కూతురు మృతికి కారణమైన వారిని శిక్షించాలన్నారు.
ఎన్నారై భర్త నిర్వాకం: 'రమ్య ఇషయూలో ఆ 2 గంటల్లో ఏదో జరిగింది!' (పిక్చర్స్)
తన కుమార్తె మృతదేహం ఇచ్చేంత వరకు తమను మహంత్ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నారని రమ్య తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని మహంత్ తండ్రి చెప్పాడు. భార్యాభర్తల మధ్య గొడవల్లేవన్నరు. కావాలనే తన కొడుకు పైన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రమ్యకృష్ణ మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో తల్లిదండ్రులకు అప్పగించి మహంత్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications