ఎన్నారై భర్త నుండి కాపాడాలని టెక్కీ ఫిర్యాదు

పెళ్లైన ఏడాది తర్వాత శిరీషాకి వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి. ప్రేమ వివాహం కారణంగా కట్నం రాలేదని, ఆ కట్నం మొత్తాన్ని పుట్టింటి నుండి తీసుకు రావాలని అత్త, మామ, మరిది నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పురిటి కోసం హైదరాబాద్కు వచ్చిన ఆమెను భర్త తిరిగి తీసుకుపోలేదు.
ప్రస్తుతం ఉదయ్, శిరీషల కూతురుకు మూడు సంవత్సరాలు. ఆమె భర్త విడాకుల కోసం ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయం చేయాలని కోరుతూ శిరీషా గురువారం హెచ్చార్సీని ఆశ్రయించారు.. తనకు తన భర్త, అత్తమామల నుండి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపిస్తున్నారు.
తన భర్త మరొక మహిళతో కలిసి ఉంటున్నాడని, వారికి వివాహమైనట్టు తెలుస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శిరీష్ ఫిర్యాదును స్పీకరించిన హెచ్చార్సీ ఈ వ్యవహారంపై దర్యాఫ్తు జరిపి నవంబర్ 21లోగా నివేదిక సమర్పించాలని ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications