జగన్పై సిబిఐ దర్యాప్తుపై ట్విస్టు

జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఇష్టపడరని, దాని వల్ల రాష్టానికి పెట్టుబడులు తగ్గుతాయని ఎన్టీవి చల్లగా ఓ ట్విస్టు ఇచ్చేసింది. అంటే, దర్యాప్తు చేయడం తప్పని ముక్తాయింపు ఇచ్చేసి ఊరుకుందన్న మాట. జగన్పై దర్యాప్తునకు, పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు లింక్ కూడా అర్థమైనట్లు లేదు. అసలు వైయస్సార్ హయాంలో వచ్చిన పెట్టుబడులు ఆచరణ రూపం దాల్చాయా, ఫ్యాబ్ సిటీ, సైన్స్ సిటీ, వోక్స్ వ్యాగన్ ... వరుసగా ఏమయ్యాయని అడిగే వారు లేకుండా పోయారా, అది నష్టం కాదా?
More From
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications