జగన్పై సిబిఐ దర్యాప్తుపై ట్విస్టు

జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఇష్టపడరని, దాని వల్ల రాష్టానికి పెట్టుబడులు తగ్గుతాయని ఎన్టీవి చల్లగా ఓ ట్విస్టు ఇచ్చేసింది. అంటే, దర్యాప్తు చేయడం తప్పని ముక్తాయింపు ఇచ్చేసి ఊరుకుందన్న మాట. జగన్పై దర్యాప్తునకు, పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు లింక్ కూడా అర్థమైనట్లు లేదు. అసలు వైయస్సార్ హయాంలో వచ్చిన పెట్టుబడులు ఆచరణ రూపం దాల్చాయా, ఫ్యాబ్ సిటీ, సైన్స్ సిటీ, వోక్స్ వ్యాగన్ ... వరుసగా ఏమయ్యాయని అడిగే వారు లేకుండా పోయారా, అది నష్టం కాదా?
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications