తెలంగాణపై మళ్లీ దద్దరిల్లిన పార్లమెంటు

లోకసభ సమావేశం కాగానే ప్రతిపక్షాల సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. బిజెపి, వామపక్షాలు, సమాజ్ వాదీ పార్టీ, బిఎస్పీ, శివసేన అధిక ధరలకు నిరసనగా నినాదాలు చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. నలుగురు తెలుగుదేశం సభ్యులు సమైక్యాంధ్ర నినాదంతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించగా, ఒక సభ్యుడు జై తెలంగాన నినాదంతో కూడిన ప్లకార్డును ప్రదర్శించారు. కొంత మంది కాంగ్రెసు సభ్యులు కూడా జై తెలంగాణ ప్లకార్డులను ప్రదర్శించారు.
తెలంగాణ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు ఎంవి మైసురారెడ్డి, నందమూరి హరికృష్ణ రాజ్యసభలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజన జరగకూడదని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన కొంత మంది కాంగ్రెసు సభ్యులు వారికి తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దాంతో సభ 30 నిమిషాలు వాయిదా పడింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications