తెలంగాణపై నిర్దిష్ట నిర్ణయం: పిఎంతో జయప్రకాష్ నారాయణ

ఏ జిల్లాకు ఆ జిల్లా కమిటీలు వేసి ప్రజాభిప్రాయం తీసుకోవాలని ఆయన సూచించారు. సమస్య పరిష్కారానికి నిజాయితీగా చర్యలు చేపట్టాలని కూడా ఆయన అన్నారు. బలవంతంగా రుద్దడం వల్ల పరిష్కారం లభించదని ఆయన అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని ప్రకటన చేయడం మంచిదని కూడా ఆయన సూచించారు. జరిగిన పరిణామాల తప్పొప్పుల గురించి మాట్లాడడం సరి కాదని కూడా ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
