వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాగంపై దాడి: మహబూబ్ నగర్ బంద్
కాగా, మహబూబ్ నగర్ ద్వారా రావాల్సిన బస్సులు ఆగిపోయాయి. రాయలసీమ నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ బస్సులు మహబూబ్ నగర్ మీదుగానే హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కూడా ఆగిపోయాయి.
Comments
Story first published: Monday, December 28, 2009, 9:53 [IST]