వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగంపై దాడి: మహబూబ్ నగర్ బంద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahaboob Nagar
మహబూబ్ నగర్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిపై దాడికి నిరసనగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా బంద్ జరుగుతోంది. దుకాణాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూత పడ్డాయి. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అప్పంపల్లి గ్రామంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు.

కాగా, మహబూబ్ నగర్ ద్వారా రావాల్సిన బస్సులు ఆగిపోయాయి. రాయలసీమ నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ బస్సులు మహబూబ్ నగర్ మీదుగానే హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కూడా ఆగిపోయాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X