నర్సంపేట:
ప్రజారాజ్యం
పార్టీ
అధ్యక్షుడు
చిరంజీవికి
నర్సంపేట
కోర్టు
మంగళవారం
సమన్లు
జారీ
చేసింది.
చిరంజీవి
స్వయంగా
తమ
ముందు
హాజరు
కావాలని
కోర్టు
ఆ
సమన్లు
జారీ
చేసింది.
2008
ఎన్నికల
సందర్భంగా
చిరంజీవిపై
కోడిగుడ్లతో
దాడి
జరిగింది.
ఈ
దాడికి
సంబంధించి
కోర్టు
చిరంజీవికి
కోర్టు
సమన్లు
జారీ
చేసింది.