వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి నర్సంపేట కోర్టు సమన్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
నర్సంపేట: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి నర్సంపేట కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. చిరంజీవి స్వయంగా తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆ సమన్లు జారీ చేసింది. 2008 ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై కోడిగుడ్లతో దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి కోర్టు చిరంజీవికి కోర్టు సమన్లు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X