సమైక్యంగా ఉంటేనే ముద్దు: సమైక్యాంధ్ర జెఎసి

ప్రొఫెసర్ ఎన్. శామ్యూల్ నేతృత్వంలో జెఎసి ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీకృష్ణ కమిటీని కలిసి తన వాదనలు వినిపించింది. హైదరాబాద్ ను వేరు చేసి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి గురించి చెప్పాల్సిందిగా కమిటీ కోరిందని, మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందేందుకు ఉన్న ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించిందని కమిటీతో భేటీ అనంతరం శామ్యూల్ మీడియా ప్రతినిదులకు తెలిపారు.
మూడు ప్రాంతాల్లోని వెనకబాటుతనాన్ని తొలగించేందుకు, వెనుకబడినవర్గాలకు మేలు చేసేందుకు ఉన్న మార్గాలను చెప్పాలని కోరిందన్నారు. ఈ అంశాలపై మరో నివేదికను అందిస్తామని కమిటీకి చెప్పామని శామ్యూల్ పేర్కొన్నారు. కమిటీని కలిసిన వారిలో జెఎసి అధ్యక్షుడు పి. నరసింహారావు, ఈజే నాయుడు, ఎంఎల్ కాంతారావు, నారాయణ తదితరులు ఉన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications