సమైక్యంగా ఉంటేనే ముద్దు: సమైక్యాంధ్ర జెఎసి

ప్రొఫెసర్ ఎన్. శామ్యూల్ నేతృత్వంలో జెఎసి ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీకృష్ణ కమిటీని కలిసి తన వాదనలు వినిపించింది. హైదరాబాద్ ను వేరు చేసి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి గురించి చెప్పాల్సిందిగా కమిటీ కోరిందని, మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందేందుకు ఉన్న ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించిందని కమిటీతో భేటీ అనంతరం శామ్యూల్ మీడియా ప్రతినిదులకు తెలిపారు.
మూడు ప్రాంతాల్లోని వెనకబాటుతనాన్ని తొలగించేందుకు, వెనుకబడినవర్గాలకు మేలు చేసేందుకు ఉన్న మార్గాలను చెప్పాలని కోరిందన్నారు. ఈ అంశాలపై మరో నివేదికను అందిస్తామని కమిటీకి చెప్పామని శామ్యూల్ పేర్కొన్నారు. కమిటీని కలిసిన వారిలో జెఎసి అధ్యక్షుడు పి. నరసింహారావు, ఈజే నాయుడు, ఎంఎల్ కాంతారావు, నారాయణ తదితరులు ఉన్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications