పరిటాల రవి హత్యలోనూ భాను కిరణ్ పాత్ర, మొద్దు శీనుతో గొడవ?

అరెస్ట్కు ముందు ఢిల్లీలో తలదాచుకున్న శీను భానుతో అనేకసార్లు గొడవ పడ్డాడని చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. శీను కొంతకాలం అనంతపురం జి ల్లా జైల్లో ఉన్నప్పుడు సూరి కూడా అక్కడే ఉన్నాడు. తన కుటుంబానికి డబ్బులు పంపించే విషయంలో భాను నిర్లక్ష్యంగా ఉంటున్నాడని, భానును అన్ని విషయాల్లో నమ్మవద్దని, వీలె ౖతే కొంత దూరం పెట్టాలని సూరికి శీను సూచించాడని ఆ నేత వివరించారు. సూరికి భాను నమ్మిన బంటు కావడంతో పాటు కేసులో ఆయన్ను ఇరికించకూడదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారాన్ని ఇంత కాలం రహస్యంగా ఉంచినట్టు తెలిపారు.
ఆ పత్రిక కథనం ప్రకారం - సూరి హత్యానంతరం అనంతపురంలోని భాను నివాసంలో ఇటీవల పోలీసులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా మంగళి కృష్ణకు చెందిన లేఖలు దొరికినట్లు తెలిసింది. తనకు రక్షణ కావాలని ప్రభుత్వ పెద్దల కు కృష్ణ రాసిన లేఖల ప్రతులు దొరికాయని తెలుస్తోంది. పరిటాల హత్యలో కృష్ణ పాత్ర కూ డా ఉందనే ఆరోపణలు రాగా అప్పుడాయన ఖండించారు. ఒకసారి పరిటాల ఆయన పేరును ప్రస్తావించి, తనను హతమార్చేందుకు ప్రైవేటు గ్యాంగ్ నడుపుతున్నాడని ఆరోపించా రు. ఇప్పుడు అదే కృష్ణ లేఖలు భాను నివాసంలో లభించడం గమనార్హం. భాను చిక్కితే పరిటాల హత్యోదంతంలో అనేక మంది పెద్దల పాత్ర బయటపడుతుందంటున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications