వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గల్లీనుండి ఢిల్లీ వరకు ఉద్యమం: తెలంగాణ కోసం టి-టిడిపి వ్యూహరచన
కాగా ఈ నెల 20వ తేది నుండి 25వ తేది వరకు న్యూఢిల్లీలో మకాం వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడే ఉండి ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరంను కలిసి తెలంగాణపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో విస్తృత పర్యటనల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
English summary
Telangana TDP MLAs wrote strategy for Telangana fight today. They met in TDLP and decided to tour in Telangana after sessions. Between 20 and 25 they went New Delhi and met Prime Minister, president for Telangana.
Story first published: Tuesday, March 15, 2011, 15:06 [IST]