గల్లీనుండి ఢిల్లీ వరకు ఉద్యమం: తెలంగాణ కోసం టి-టిడిపి వ్యూహరచన

కాగా ఈ నెల 20వ తేది నుండి 25వ తేది వరకు న్యూఢిల్లీలో మకాం వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడే ఉండి ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరంను కలిసి తెలంగాణపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో విస్తృత పర్యటనల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications