వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రాంతీయ ఒత్తిళ్లు నష్టం: తెలంగాణపై మనీష్
గుర్ఖాలాండుకు, తెలంగాణకు సంబంధం లేదన్నారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తెలంగాణ విషయంలో అందరితో చర్చించి జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ తీవ్రంగా ఉందన్నారు. ఒత్తిళ్ల వల్ల ప్రయోజనం లేదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని, గతంలో కూడా తాము ఇదే విషయం చెప్పామని ఆయన అన్నారు.
English summary
AICC spokes person Manish Tiwari said today that Gorkhaland is different to Telangana issue. He hoped that Telangana issue will be clear soon.
Story first published: Monday, July 18, 2011, 17:20 [IST]