పెరుగనున్న సెల్ఫోన్, సిగరేట్ ధరలు: ఎపికి ఓడ రేవు
భవిష్యత్తులో ఇంధన అవసరాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్న దృష్ట్యా బొగ్గు దిగుమతులు త్వరలోనే బాగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. క్రమేపీ ఈ దిగుమతులను తగ్గించుకోవలసిన అవసరం ఉంటుందని ఆయన చెప్పారు. 2013-14 బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో త్వరలోనే బొగ్గు గనులనుంచి బొగ్గు త్రవ్వకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు.
మార్బుల్
పైన
సుంకం
పన్ను
పెంపు
రూ.2వేలకు
పైబడిన
మొబైల్
ఫోన్లకు
6శాతం
పెంపు
ఎస్వియులపై
27
నుండి
30
శాతం
పెంపు
సెట్టాప్
బాక్సులపై
5
నుండి
10
శాతం
పెంపు
సిగరేట్ల
పైన
ఎక్సైజ్
సుంకం
18
శాతం
సినిమా
రంగానికి
సేవా
పన్ను
నుండి
మినహాయింపు
విద్యా
సంకం
3
శాతం
కొనసాగింపు
రక్షణ
రంగానికి
కేటాయింపుల్లో
2.03
లక్షల
కోట్లకు
పెంపు
చేనేత,
లోదుస్తులపై
పన్ను
మినహాయింపు
మహిళల
భద్రతకు
వెయ్యి
కోట్లతో
నిర్భయ్
ఫండ్
యువతకు
ఉపాధి
అవకాశాలు
పెంచడం
ఎపికి...
ఆంధ్రప్రదేశ్,
బెంగాల్లో
భారీ
ఓడ
రేవు
నిర్మాణం
ప్రధానమంత్రి
గ్రామీణ
సడక్
యోజన-2
కింద
ఆంధ్రప్రదేశ్కి
ప్రత్యేక
నిధులు