ఆ కరెన్సీ నోట్లపై కొత్త సమస్య, నిబంధనలు మార్చాల్సిందే
Recommended Video

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత చిరిగిపోయిన లేదా పాడైన రూ. 200, రూ.2000 నోట్ల మార్పిడి బ్యాంకర్లకు ఇబ్బందిగా మారింది. ఈ మేరకు ఆర్బీఐ చట్ట నిబంధనలను సవరించాలంటూ బ్యాంకర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది.
తాజా కరెన్సీ నోట్లకు అనుగుణంగా 'నోట్ రీఫండ్' చట్ట నిబంధనలో తాజా మార్పులు చేపట్టకపోవడంతో ఈ నోట్ల మార్పిడికి అవకాశం లేదు. దీంతో ఎక్చేంజ్ కౌంటర్లలో పాడైపోయిన , దెబ్బతిన్న కరెన్సీ నోట్లు భారీగా పేరుకుపోయాయి. కానీ, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ. 200, రూ2వేల కరెన్సీ నోట్లు ఈ జాబితాలోకి రాలేదు.

ఈ చట్ట సవరణ అవసరంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇప్పటికే నివేదించామని ఆర్బీఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు చలామణిలో రూ.500, రూ.200, రూ.100 నోట్లు చాలినన్ని ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ప్రకటించారు.
సుమారు రూ.7 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆయన ప్రకటించారు. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపివేసిందని కూడా స్పష్టం చేశారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications