దారుణం: విద్యార్థిపై దాడి, హాస్టల్ గదిలో తెగబడ్డ స్టూడెంట్స్, కారణమిదే.?
హైదరాబాద్లో ఓ విద్యార్థిపై తోటి స్టూడెంట్స్ దాడికి తెగబడ్డారు. ఈ ఘటన ఈ నెల 1వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 11వ తేదీన (నిన్న) సదరు విద్యార్థిని ఫిర్యాదు చేయడం.. ఆ వీడియో కూడా ట్రోల్ అవుతుంది. ఇంతకీ సదరు విద్యార్థి మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అని స్టూడెంట్స్ అంటున్నారు.
హిమంత్ బాన్సల్ అనే లా గ్రాడ్యుయేట్, ఐఎఫ్హెచ్ఈలో లా చేస్తున్నారు. ఆ వీడియో బయటకు రావడంతో దుమారం చెలరేగింది. బాన్సల్ తనకు ఎదురైన దారుణాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మొహంపై దాడి చేశారని, వెనకాల తన్నారని.. సున్నితమైన ప్రదేశంలో కూా దాడి చేశారని తెలిపారు. కెమికల్ పౌడర్ చల్లే ప్రయత్నం చేశారని వివరించారు. మర్మంగం తన నోటిలో పెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. తన బట్టలు తీసి వేసి.. నగ్నగా ఉంచి దాడి చేశారని వివరించారు. చచ్చే వరకు కొట్టాలని కొందరు అన్నారని పేర్కొన్నారు.

తనపై జరిగిన దాడి గురించి కాలేజీ యజమాన్యానికి కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. తనపై భౌతిక దాడికి దిగారని వివరించారు. స్నేహితుడితో జరిగిన డిస్కషన్లో మహ్మధ్ ప్రవక్తపై చేసిన కామెంట్లు వివాదానికి దారితీసిందట. ఆ స్నేహితురాలు ఆ చాట్ బహిర్గతం చేయడం వల్ల మిగతా వారికి తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ నిషేధం ఉండటంతో కేసు పైల్ చేశారు.
ఘటనపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఓ విద్యార్థిపై దాడి జరిగితే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అడిగారు. అల్లాహ్ అక్బర్ అనాలని గొడవ చేయడం ఏంటీ అని అడిగారు. ఎంఐఎం చీప్ అసదుద్దీన్ ప్రాతిినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఈ ఘటన జరిగిందన్నారు. కానీ ఇప్పటివరకు అతను ఒక మాట మాట్లాడలేదని తెలిపారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications