బీఎస్ఎన్ఎల్ సంచలనం: రూ.499కే మొబైల్ ప్లస్ కనెక్షన్!
ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.499కే మొబైల్, దాంతోపాటు కనెక్షన్ ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ అత్యంత చవకైన మొబైల్ ఫోన్ తయారీ కోసం డిటెల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ బండిల్ ఆఫర్లో వినియోగదారులు రూ.499కే డిటెల్ డీ1 మొబైల్, బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ పొందుతారు. వ్యాలిడిటీ 365 రోజులు. వాడుకునేందుకు రూ.103 టాక్టైమ్ లభిస్తుంది.

ఈ డీ1 మొబైల్లో 1.44 అంగుళాల తెర, 650 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్క సిమ్ మాత్రమే పనిచేస్తుంది. టార్చ్లైట్, ఫోన్బుక్, ఎఫ్ఎం రేడియో, స్పీకర్, వైబ్రేషన్ మోడ్ ఉంటాయి.
బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్కు ప్రతి నిమిషానికి 15 పైసలు, బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్వర్క్లకు నిమిషానికి 40 పైసలు కాల్ రేట్గా నిర్ణయించారు. వినియోగదారుడికి ఉచితంగా 28 రోజుల వరకు రింగ్బ్యాక్ టోన్ సౌకర్యం కల్పించారు.
ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అధికారులు.. వినియోగదారులకు తక్కువ ధరలో మెరుగైన సేవలు అందించేందుకు తామంతా కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. మొబైల్ ఫోన్ ఇక ఎంతమాత్రమూ విలాసవంతమైంది కాదని చెప్పడమే లక్ష్యంగా పేర్కొన్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications