జిఎస్టీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం, వాకౌట్ చేసిన టీఎంసీ
జిఎస్టీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బుదవారం సాయంత్రానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. లోక్ సభ కంటే ముందే రాజ్యసభలో కూడ ఈ బిల్లు ఆమోదం తెలిపింది. దీంతో జూలై నుండి కేంద్రం జిఎస్టీ నుండి అమలు చేయనున్
న్యూఢిల్లీ: జిఎస్టీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బుదవారం సాయంత్రానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. లోక్ సభ కంటే ముందే రాజ్యసభలో కూడ ఈ బిల్లు ఆమోదం తెలిపింది. దీంతో జూలై నుండి కేంద్రం జిఎస్టీ నుండి అమలు చేసే అవకాశం ఉంది.
అయితే జిఎస్టీ బిల్లు కీలకమైన ఆర్థిక బిల్లుకు రాజ్యసభ బుదవారం నాడు ఆమోదం తెలిపింది. సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు సభ ఆమోదించింది.
ఈ బిల్లును బుదవారం నాడు ఉదయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై కాంగ్రెస్, సిపిఎం పార్టీలు సవరణలు ప్రతిపాదించాయి.
ఈ సవరణలపై కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్, సిపిఎం నేత సీతారాం ఏచూరి ఓటింగ్ ను కోరారు. అనంతరం ఆర్థిక బిల్లుపై చర్చ జరుగుతుండగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.

దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం జీఎస్టీ బిల్లును రూపొందించారు. ఈ బిల్లును ఈ ఏడాది జూలై 1వ, తేది నుండి అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది.
అయితే ఈ బిల్లుకు రెండు సభలు ఆమోదం తెలిపితే కొన్ని రాష్ట్రాలు తమకు జరిగే నష్టాన్నికేంద్రం భరించాలని కోరుతున్నాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications