హింసాత్మకంగా మారిన ర్యాలీ, బీజేపీ నేతల అరెస్ట్, గాయాలు
కోల్ కతాలో బీజేపీ నేతలు నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. సచివాలయం ముట్టడించేందుకు బయల్దేరారు. టీఎంసీ ప్రభుత్వ అవినీతి గురించి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.. కొందరినీ కొట్టారు. దీంతో స్వల్పంగా గాయపడ్డారు.
సచివాలయం ముట్టడించేందుకు బయల్దేరగా.. బీజేపీ నేతలు సువేందు అదికారి, రాహుల్ సిన్హా ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిమిత్ర పౌల్ను హౌరా మైదానం వద్ద అరెస్ట్ చేశారు.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ క్యానన్స్ కూడా యూజ్ చేశారు. సచివాలయం బ్యారికేడ్ల మీదుగా దూసుకొచ్చేందుకు యత్నించిన వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అయితే కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాల్లు రువ్వారు. హౌరా.. ఆ పరిసర ప్రాంతాల్లో కొంత ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. కోల్ కతాలో గల లాల్ బజార్, ఎంజీ రోడ్లో పరిస్థితి బాగోలేదు. పోలీసు వాహనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మరో పోలీసు కారుకు కూడా నిప్పు పెట్టారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications