చారిటీలపై బ్యాన్: హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ మరో షాక్, ఎందుకంటే
కరాచీ: ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ మరో షాకిచ్చింది. సయీద్కు చెందిన రెండు చారిటీ సంస్థల ఆస్తులను సీజ్ చేసింది. సయీద్ సంస్థలు జేయూడీ, ఎఫ్ఐఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులు, ఆరోగ్య సదుపాయాలను వెంటనే నిలిపివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. సయీద్ ఆధ్వర్యంలో నడిచే సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోని అకాఫ్ డిపార్టెమెంట్ స్వాధీనం చేసుకోవాల్సిందిగా సూచించింది. జేయూడీ నిర్వహించే సదస్సుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను తెలుసుకోవాలని ఆదేశించారు.

హఫీజ్ సయీద్ను ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిన మరుసటి రోజే అతడి సంస్థలపై చర్యలు తీసుకోవడం గమనార్హం. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుండటంతో సయీద్ను ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications