కారం చల్లి యువతి కిడ్నాప్, చంపేశారు, హైద్రాబాద్లో బాలికపై రేప్
హైదరాబాద్/కరీంనగర్: కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన నవ వధువు మౌనిక కిడ్నాప్ వ్యవహారం విషాదాంతమైంది. ఆదివారం దేశాయిపేట శివారలో మౌనిక మృతదేహం లభ్యమైంది. దీంతో ఆమెను కిడ్నాప్ చేసిన వారే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
శనివారం రాత్రి తన తండ్రితో కలిసి బైక్ పైన వెళ్తున్న మౌనికను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తండ్రి కళ్లలో కారం చల్లి మౌనికను ఎత్తుకెళ్లారు. మౌనికకు మోత్కురావుపేటకు చెందిన యువకుడితో మూడు నెలల క్రితమే వివాహం అయింది.

ఇటీవల తల్లిగారి ఇంటికి వచ్చింది. అనంతరం శనివారం తండ్రితో కలిసి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తోంది. ఇద్దరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. నిందితులను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
హైదరాబాదులోని శాతంరాయ్ ప్రాంతంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికకు పురుగుల మందు తాగించి పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications