మూడింటిపై ఆశలు, ఓడే సెగ్మెంట్లపై సందేహాలు!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఉంది. నాగర్ కర్నూల్లో నాగం జనార్దన్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా, ఆయన కూడా సెంటిమెంట్పైనా పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కనిపించట్లేదు. ఆదిలాబాద్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. స్టేషన్ఘన్పూర్లో సెంటిమెంట్ను అధిగమించడంపై అధికారపక్షం దృష్టి సారించింది. ఇక, సీమాంధ్ర నుంచి ఉప ఎన్నిక జరుగుతున్న ఏకైక స్థానం కోవూరు కూడా కాంగ్రెస్కు కీలకం కానున్నది. ఈనెల 9న కోవూరులో కిరణ్ ప్రచారాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందరెడ్డి, కృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డిలతో కిరణ్ తాజాగా సమీక్షించారు. ఆ సమీక్ష తర్వాత ఇక్కడ నుంచి తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తంచేశారు. ఏడు నియోజకవర్గాల్లో నాలుగింటిలో గట్టి పోటీ ఉన్నందున ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని భావించడం లేదని కిరణ్ కూడా భావిస్తున్నారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications