వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజ్యాంగపరిధి అని చెప్పలేదు: అమర్
హైదరాబాద్:రాజ్యాంగ పరిధికి లోబడి నక్సలైట్లతోచర్చలు జరుపుతామని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅనడాన్ని సిపి ఐ (యంయల్) జనశక్తిరాష్ట్ర కమిటీ కారదర్శి అమర్వ్యతిరేకించారు. నక్సలైట్లతోబేషరతుగా చర్చలు జరుపుతామనికాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని,ఆ హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆయనఅన్నారు. ఖమ్మం జిల్లా మణుగూరు సభలోపాల్గొని హైదరాబాద్ వచ్చినఅనంతరం గురువారంవిలేకరులతో మాట్లాడారు.
Comments
Story first published: Thursday, October 14, 2004, 23:53 [IST]