రాజ్యాంగపరిధి అని చెప్పలేదు: అమర్
హైదరాబాద్:రాజ్యాంగ పరిధికి లోబడి నక్సలైట్లతోచర్చలు జరుపుతామని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅనడాన్ని సిపి ఐ (యంయల్) జనశక్తిరాష్ట్ర కమిటీ కారదర్శి అమర్వ్యతిరేకించారు. నక్సలైట్లతోబేషరతుగా చర్చలు జరుపుతామనికాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని,ఆ హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆయనఅన్నారు. ఖమ్మం జిల్లా మణుగూరు సభలోపాల్గొని హైదరాబాద్ వచ్చినఅనంతరం గురువారంవిలేకరులతో మాట్లాడారు.
చర్చలకుతమకు మజిలీ అని ఆయన అన్నారు.రాజకీయ పార్టీ ఎన్నికల పార్టీగా ఉండాల్సినఅవసరం లేదని, పందొమ్మిది ముప్పైయేడు వరకు కాంగ్రెస్ ఎన్నికల్లోపాల్గొనలేదని, అంత మాత్రానరాజకీయ పార్టీ కాకుండా పోదని ఆయనఅన్నారు. సమస్య తీవ్రతను గుర్తించినక్సలైట్లతో చర్చలు జరుపుతామనికాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. సమాజంలోని అసమానతలనుతొలగించకపోతే ప్రభుత్వాలను కూలదోసేశక్తితో ప్రజలు ముందుకు వస్తారనిఅంబేడ్కర్ చెప్పారని ఆయన అన్నారు.కాల్పుల విరమణతో సంబంధం లేకుండాశాంతి వర్ధిల్లాలని, ప్రజాస్వామిక విలువలపరిరక్షణ జరగాలని ఆయన అన్నారు.ఐదేళ్ల పాటు కాల్పుల విరమణ ఉండాలనేప్రభుత్వ ప్రతిపాదనపై వేయ్యేళ్లుశాంతి వర్ధిల్లాలని తాముకోరుకుంటున్నామని ఆయన అన్నారు.More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications