వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాసిరకంవిత్తన వ్యాపారులపై రైతులఆగ్రహజ్వాల
వరంగల్:నాసిరకం విత్తనాలు పంపిణీ చేసినవ్యాపారులపై వరంగల్ జిల్లా రైతులుఆందోళనకు దిగారు. వ్యాపారులుబోల్గార్డు, మైకో, తదితరవిత్తనాలను నాసిరకానివి పంపిణీచేసినందుకు రైతులు గురువారంవరంగల్లో రాస్తారోకోకు దిగారు.
Comments
Story first published: Thursday, October 14, 2004, 23:53 [IST]