వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:జనజీవన స్రవంతిలో కలవాలనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి నక్సలైట్లనుకోరారు. వారు జనస్రవంతిలోకిరావడానికి మీడియా సహకరించాలనిఆయన గురువారం విలేకరులసమావేశంలో కోరారు. జనజీవనస్రవంతిలోకి రావాలని నచ్చజెప్పాలనిఆయన మీడియాకు విజ్ఞప్తిచేశారు.

తుపాకిగొట్టం ద్వారా రాజ్యాధికారంసాధిస్తామనేది తప్పుడు ఆలోచన అనిఆయన అన్నారు. అలాంటి ఆలోచన వల్లలాభం ఉండదని నక్సలైట్లకు చెపాలనిఆయన మీడియాను కోరారు.మండేలానే మావో ఆలోచనా విధానం వల్లలాభం లేదని, గాంధీ మార్గమేసరైందని అంగీకరించి ఉద్యమ పంథానుమార్చుకున్నారని ఆయన గుర్తుచేశారు.నక్సలైట్లతోజరిగే చర్చల విషయంలో ఏది చేసినచట్టబద్ధంగా చేస్తామని ఆయనచెప్పారు. రాజ్యాంగానికి లోబడి చర్చలుజరుపుతామని ఆయన అన్నారు.నక్సలైట్లు కూడా మన ప్రజలు,మనవాళ్లేనని, వారి మాటలు వింటామని,ప్రజా సమస్యలు ఏవి చెప్పినాపరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X