వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్కువైయస్ సూచన
హైదరాబాద్:జనజీవన స్రవంతిలో కలవాలనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి నక్సలైట్లనుకోరారు. వారు జనస్రవంతిలోకిరావడానికి మీడియా సహకరించాలనిఆయన గురువారం విలేకరులసమావేశంలో కోరారు. జనజీవనస్రవంతిలోకి రావాలని నచ్చజెప్పాలనిఆయన మీడియాకు విజ్ఞప్తిచేశారు.
Comments
Story first published: Thursday, October 14, 2004, 23:53 [IST]