చెప్పాల్సిన అవసరం లేదు: స్పీకర్

స్పీకర్ తమ స్వేచ్ఛను కాపాడాలని, స్పీకర్ కాపాడకపోతే ఎవరు కాపాడుతారని, మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలని రాజేందర్ అన్నారు. ఈ సమయంలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి మీడియాపై విధించిన ఆంక్షలపై తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షాలను బయటకు పంపి సభను నడిపించుకుంటామంటే హుందాగా ఉండదని, ఫ్లోర్ లీడర్లను పిలిసి మాట్లాడుతానని స్పీకర్ అంటే సరిపోయేదని రాజేందర్ అన్నారు. తాను బిఎసిలోనే చెప్పానని స్పీకర్ చెప్పారు. తాను రోజూ మీడియాను కలుస్తూనే ఉన్నానని, తన బాధ్త ఏమిటో తనకు తెలుసునని, ఏం చేయాలనే విషయంపై తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications