'అనంత'లో టిడిపి నేత నన్నపనేని అరెస్టు

సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం శాసనసభ్యులు చేస్తున్న నిరాహార దీక్షా శిబిరాన్ని నన్నపనేని సందర్శించారు. దీక్షలో కూర్చున్న శాసనసభ్యులు పరిటాల సునీత తదితరులను ఆమె పరామర్శించారు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలో భారీ ర్యాలీ జరిగింది. ఎస్కే విశ్వవిద్యాలయం విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు జిల్లా బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications