జగన్ పేరుతో మోసం, లేడీ కిలాడీ అరెస్టు

కృత్తివెన్ను ఎస్సై ఎల్ రమేష్ కథనం ప్రకారం విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన శాలి శారమ్మ (చిన్ని) ఆదివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఇంతేరుకు చేరుకుంది. ఇదే మహిళ 20 రోజుల క్రితం ఇంతేరుకు వచ్చి వైయస్ పేరున ఆయన తనయుడు జగన్ ట్రస్టు ఏర్పాటు చేశారని నమ్మబలికి డ్వాక్రా మహిళల నుంచి రూ.11,500 వరకు వసూలు చేసింది. విషయాన్ని గమనించిన స్థానిక యువకులు ఆమెను అడ్డుకు డబ్బులు స్వాధీనం చేసుకుని హెచ్చరించి వదిలేశారు.
అదే మహిళ మళ్లీ గ్రామానికొచ్చి జిరాక్స్ కాపీలను గ్రామస్తులకు పంచిపెడుతూ ఒక్కొక్కరు రూ. 50 చెల్లిస్తే పది కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, మంచినూనె ప్యాకెట్ ఇస్తామని నమ్మబలికింది. సర్పంచ్ వెంటనే ఎస్సైకు సమాచారం ఇవ్వడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేసిన ఎస్సై మోసగత్తె అని తేలడంతో కేసు నమోదు చేశారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications