జగన్ పేరుతో మోసం, లేడీ కిలాడీ అరెస్టు

కృత్తివెన్ను ఎస్సై ఎల్ రమేష్ కథనం ప్రకారం విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన శాలి శారమ్మ (చిన్ని) ఆదివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఇంతేరుకు చేరుకుంది. ఇదే మహిళ 20 రోజుల క్రితం ఇంతేరుకు వచ్చి వైయస్ పేరున ఆయన తనయుడు జగన్ ట్రస్టు ఏర్పాటు చేశారని నమ్మబలికి డ్వాక్రా మహిళల నుంచి రూ.11,500 వరకు వసూలు చేసింది. విషయాన్ని గమనించిన స్థానిక యువకులు ఆమెను అడ్డుకు డబ్బులు స్వాధీనం చేసుకుని హెచ్చరించి వదిలేశారు.
అదే మహిళ మళ్లీ గ్రామానికొచ్చి జిరాక్స్ కాపీలను గ్రామస్తులకు పంచిపెడుతూ ఒక్కొక్కరు రూ. 50 చెల్లిస్తే పది కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, మంచినూనె ప్యాకెట్ ఇస్తామని నమ్మబలికింది. సర్పంచ్ వెంటనే ఎస్సైకు సమాచారం ఇవ్వడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేసిన ఎస్సై మోసగత్తె అని తేలడంతో కేసు నమోదు చేశారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications