కేర్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్కు రోశయ్య, జగన్ పరామర్శ

కాగా ఆయన త్వరగా కోలుకోవాలని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కోరుకున్నారు. పాతబస్తీలో మైనార్టీలకు ఎంతో సేవలు అందించారని అన్నారు. ప్రభుత్వం అక్బరుద్దీన్ వైద్యం కోసం ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం అని హోంమంత్రి సబితారెడ్డి ప్రకటించారు. కేసును సిసిఎస్ పోలీసులకు అప్పగిస్తున్నట్టు చెప్పారు. జగన్ తన ప్రచారాన్ని వాయిదా వేసుకొని హైదరాబాద్ వచ్చారు.












Click it and Unblock the Notifications